Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pakistan

Pakistan News

    • క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదికి పాక్ భారీ బందోబ‌స్తు…
      #Top Story

      క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదికి పాక్ భారీ బందోబ‌స్తు…

      పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మారిన సంగ‌తి తెలిసిందే.  ఉగ్ర‌వాదులు ఆ దేశంలో య‌ధేచ్చ‌గా తిరుగుతున్నారు.  వేల కోట్ల రూపాయ‌ల‌ను ఉగ్ర‌వాదుల‌ను త‌యారు చేయ‌డానికి కొన్ని బ‌డా సంస్థ‌లు పెట్టుబ‌డిగా పెడుతున్న సంగ‌తి తెలిసిందే.  అమెరికా సైన్యం హ‌త‌మార్చిన ఒసామాబీన్ లాడెన్ స‌హా ఎంతో మందికి ఆ దేశం ఆశ్ర‌యం ఇస్తోంది.  ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది.  2001లో భార‌త పార్ల‌మెంట్‌పై దాడికి ప్ర‌ధాన కుట్ర‌దారుడైన మ‌సూజ్ అజార్‌కు పాక్ ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌లిగిస్తోంది.  ఉగ్ర‌వాది అజార్ ప్ర‌స్తుతం బ‌హ‌వ‌ల్‌పుర్‌లో రెండు…
    • తాలిబ‌న్ల‌పై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు…
      #Top Story

      తాలిబ‌న్ల‌పై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు…

      ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా ఉండే పాక్‌, వారిపై సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌డం స‌హ‌జ‌మే.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలీబ‌న్‌ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు పాక్ ఇప్ప‌టికే ప‌దివేల మందికి పైగా ముష్క‌రుల‌ను ఆ దేశం పంపిన‌ట్టు ఇప్ప‌టికే మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.  ఇక ఇదిలా ఉంటే,  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్ర‌మించుకున్నామ‌ని ఇప్ప‌టికే తాలిబ‌న్లు చెప్తూ వ‌స్తున్నాయి.  చిన్నారుల‌ను, మ‌హిళ‌ల‌ను హింసిస్తున్నారు.  వేలాది మంది అమాయ‌క ప్ర‌జ‌ల‌ను తాలిబ‌న్లు పొట్ట‌న పెట్టుకుంటున్నారు.  ఇలాంటి వారిపై పాక్ ఉదార‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది.  తాలిబ‌న్లు మిల‌ట‌రీ…
    • కార్గిల్ దివాస్‌… భార‌త సైనికుల పోరాటానికి ప్రతీక‌…
      #Top Story

      కార్గిల్ దివాస్‌… భార‌త సైనికుల పోరాటానికి ప్రతీక‌…

      1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది.  అంత‌కు ముందు 1999 ఫిబ్ర‌వరిలో ఇండియా పాక్ మ‌ధ్య లాహోర్ శాంతి ఒప్పందం జ‌రిగింది.  ఈ ఒప్పందం ప్ర‌కారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాలి.  ఇరు దేశాల స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి కాల్పుల‌కు పాల్ప‌డ‌కూడ‌దు.  కానీ, పాక్ దీనిని ప‌క్క‌న పెట్టి ముష్క‌రుల‌ను, సైనికుల‌ను కార్గిల్ నుంచి స‌రిహ‌ద్దులు దాటించి ఇండియాలోకి పంపంది.  అప్ర‌మ‌త్త‌మైన ఇండియా వారిని ఎదుర్కొన్న‌ది.  గడ్డ‌క‌ట్టే చ‌లిని సైతం…
    • పాక్ ట్రోల‌ర్ల‌కు ఆఫ్ఘ‌న్ ధీటైనా జ‌వాబు…భార‌త్ విజ‌యాన్ని గుర్తు చేస్తూ…
      #Top Story

      పాక్ ట్రోల‌ర్ల‌కు ఆఫ్ఘ‌న్ ధీటైనా జ‌వాబు…భార‌త్ విజ‌యాన్ని గుర్తు చేస్తూ…

      ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాలు త‌ప్పుకోవ‌డంతో తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు.  అమాయ‌క ప్ర‌జ‌లపై దాడులు చేస్తున్నారు.  ఆఫ్ఘ‌న్ ఆర్మిని చెద‌ర‌గోడుతూ అనేక ప్రాంతాల‌ను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు.  ఇక పాక్ ఇప్ప‌టికే తాలీబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది.  దీంతో వారు మ‌రింత‌గా రెచ్చిపోతున్నారు. మ‌రోవైపు పాక్ ట్రోల‌ర్లు ట్వట్ట‌ర్లో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.  మంగ‌ళ‌వారం రోజున బ‌క్రీద్ సంద‌ర్భంగా అధ్య‌క్ష‌భ‌వ‌నంలో సామూహిక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు.  ఈ ప్రార్ధ‌న‌ల్లో అధ్య‌క్షుడితో పాటు ఉపాద్య‌క్షుడు అమ్రుల్లా స‌లే కూడా పాల్గోన్నారు.  ప్రార్ధ‌న‌లు జ‌రిగే…
    • పాక్‌లో రోడ్డు ప్ర‌మాదం…30 మంది మృతి…
      #Top Story

      పాక్‌లో రోడ్డు ప్ర‌మాదం…30 మంది మృతి…

      పాకిస్తాన్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం చోటుచేసుకుంది.  పంజాబ్ ప్రావిన్స్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 30 మంది మృతి చెందారు.  మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్నారు.  ఈ ప్ర‌మాదంలో 40 మందికి గాయాలయ్యాయి.  బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి ర‌జ‌న్‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు.  వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ముజ‌ప్ప‌ర్‌గ‌డ్‌లోని డేరాఘాజీ ఖాన్ వ‌ద్ద ఇండ‌స్ హైవేపై ఎదురుగా వ‌స్తున్న కంటైన‌ర్‌ను ఢీకొన్న‌ది.  ఈ ప్ర‌మాదంలో 30 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా 40…
    • పాక్ కొత్త ఎత్తుగ‌డ‌:  భార‌త్ ఆస్తులే ల‌క్ష్యంగా…
      #Top Story

      పాక్ కొత్త ఎత్తుగ‌డ‌: భార‌త్ ఆస్తులే ల‌క్ష్యంగా…

      భార‌త్ ఆస్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని పాక్ కొత్త ఎత్తులు వేస్తున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలీబ‌న్లు ఆక్ర‌మించుకున్న ప్రాంతాల్లోని భార‌త్ కు సంబందించిన ఆస్తుల‌ను ధ్వంసం చేసేందుకు తాలీబ‌న్ ఉగ్ర‌వాదుల‌తో చేతులు క‌లిపింది.  పాక్ చెందిన 10వేల మంది సాయుధులు ఆఫ్ఘ‌న్‌లోకి అడుగుపెట్టారు.  వీరు భార‌త్ స‌హ‌కారంతో నిర్మించిన ప్రాజెక్టులు, భ‌వ‌నాలు, రోడ్ల‌ను ధ్వంసం చేయ‌బోతున్నారు.  ఆఫ్ఘ‌న్ పుననిర్మాణంలో భాగంగా భార‌త్ ఆ దేశంలో 300 కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టింది.  ఆఫ్ఘ‌నిస్తాన్ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంతో పాటుగా అనేక…
    • దీంతో లీగ్‌ దశలోనే దాయాదుల పోరు…
      #అంతర్జాతీయ క్రీడలు

      దీంతో లీగ్‌ దశలోనే దాయాదుల పోరు…

      క్రికెట్ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్‌ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్‌ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..! యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా,…
    • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌
      #అంతర్జాతీయ క్రీడలు

      టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌

      ఏ సిరీస్‌ అన్నది కాదు.. అందులో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్‌ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్‌ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో…
    • పాక్ స‌రికొత్త వ్యూహంః ఆ టెక్నాల‌జీ సొంతం చేసుకుంటే…
      #Top Story

      పాక్ స‌రికొత్త వ్యూహంః ఆ టెక్నాల‌జీ సొంతం చేసుకుంటే…

      పాకిస్తాన్ డ్రోన్ టెక్నాల‌జీని, నాటో వ్యూహాల‌ను అందిపుచ్చుకోవ‌డం కోసం వెంప‌ర్లాడుతున్న‌ది.  ఇందుకోసం ట‌ర్కీతో స‌న్నిహింతంగా మెలుగుతున్న సంగ‌తి తెలిసిందే.  పాక్‌, ట‌ర్కీ దేశాల మ‌ధ్య మంచి సంబందాలు ఉన్నాయి.  ఐరాసాలో పాక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన అతి త‌క్కువ దేశాల్లో ట‌ర్కీ కూడా ఒక‌టి.  ట‌ర్కీ వ‌ద్ద బెర్త‌ర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి.  ఈ డ్రోన్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి.  వీటి కోసం పాక్ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాల‌జీని అందిపుచ్చుకొని, భార‌త్ పైచేయి సాధించాల‌ని పాక్…
    • యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…
      #Top Story

      యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…

      క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండ‌టంతో వివిధ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి.  తాజాగా గ‌ల్ప్ దేశ‌మైన యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో స‌హా 14 దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై నిషేదం విధించింది.  ఈ నిషేదం జులై 21 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్న‌ది.  భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాల‌పై కూడా యూఏఈ నిషేదం విధించింది.  క‌రోనా…
    ←1…236237238239→

తాజావార్తలు

  • Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

  • Naga Chaitanya : వృషకర్మ, దూత – 2పై చైతు సెన్సేషన్ కామెంట్స్

  • Virat Kohli-RCB: 4-5 రోజులుగా ఆరోగ్యం బాలేదు.. అయినా ఆర్‌సీబీ కోసమే బరిలోకి దిగా!

  • Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు..

  • Amaravati Outer Ring Road Case: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions