పాకిస్తాన్లో ఉగ్రదాడి… 10 మంది మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్లోని కరాచీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. భారీ పేలుడు ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read: శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే…
Also Read
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పెలుడు జరిగిన బిల్డింగ్ కు సమీపంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే, పేలుడు భారీస్థాయిలో ఉండటంతో ఇది ఉగ్రవాదుల పనే అనే అనుమానాలు కలుగుతున్నాయని పాక్ మీడియా తెలియజేసింది.
14 killed in Karachi bomb blast in Pakistan. pic.twitter.com/lNmaryA5dp
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 18, 2021
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.