Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pakistan

Pakistan News

    • నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్…రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు!
      #T20 వరల్డ్ కప్

      నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్…రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు!

      టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు…
    • ఆ ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల వల్లే పాకిస్థాన్ కు ప్రమాదం…
      #T20 వరల్డ్ కప్

      ఆ ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల వల్లే పాకిస్థాన్ కు ప్రమాదం…

      ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు భారత్ – ఫకిస్ర్త జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో పాకిస్త జట్టుకు రోహిత్ శర్మ, బుమ్రా ల కారణంగా ముప్పు ఉందని అన్నారు. అయితే రెండు జట్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ తమ తమ జట్లకు “మ్యాచ్ విన్నర్లు”…
    • గిఫ్ట్‌ ను అమ్ముకున్న పాక్ ప్రధాని..
      #Top Story

      గిఫ్ట్‌ ను అమ్ముకున్న పాక్ ప్రధాని..

      ఆయన దేశంలోని క్రికెటర్లకు ఆరాధ్య దైవం. రిటైర్మంట్‌ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చి ప్రధాని అయ్యారు. క్రికెట్‌లోనే కాదు పాలిటిక్స్‌లోనూ లీడర్‌ని అని నిరూపించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పని.. అతడిని నవ్వులపాలు చేస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి. క్రికెటర్‌ నుంచి ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్‌లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన పని.. ఇటీవల బయటపడింది. గిఫ్ట్‌గా వచ్చిన గడియారంను అమ్మి.. ఆ డబ్బులు…
    • టీ20 ప్రపంచకప్: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ నాటౌట్..!!
      #Top Story

      టీ20 ప్రపంచకప్: పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ నాటౌట్..!!

      శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో…
    • ఇండియా వర్సెస్‌ పాక్‌ హైటెన్షన్‌ మ్యాచ్‌…
      #T20 వరల్డ్ కప్

      ఇండియా వర్సెస్‌ పాక్‌ హైటెన్షన్‌ మ్యాచ్‌…

      ఏ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం… యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్‌ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ జరుగుతుంటే… క్రికెట్‌ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్‌ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది…
    • పాక్‌లో మ‌రో కొత్త వేరియంట్‌…
      #Top Story

      పాక్‌లో మ‌రో కొత్త వేరియంట్‌…

      పాకిస్తాన్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  తాజాగా ఆ దేశంలో కొత్త వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది.  ఈ వేరియంట్ కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదువుతున్నాయి.  ఎప్సిలాన్ వేరియంట్‌గా పిలిచే ఈ కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ది.  మొద‌ట ఈ వేరియంట్‌ను క్యాలిఫోర్నియాలో గుర్తించారు.  దీనిని క్యాలిఫోర్నియా స్ట్రెయిన్ లేదా బి 1.429 గా పిలుస్తారు.  ఈ వేరియంట్ యూఎస్‌, యూకేలో వ్యాప్తి చెందింది.  యూకేలో అత్య‌ధిక కేసుతు ఈ వేరియంట్ ద్వారా ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్నాయి.  ఈ ఎప్సిలాన్…
    • పాకిస్థాన్‌ వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ కౌంటర్…
      #T20 వరల్డ్ కప్

      పాకిస్థాన్‌ వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ కౌంటర్…

      భారత్ ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకోదని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేందర్‌ సెహ్వాగ్‌. ఈ సారి చరిత్ర సృష్టించబోతున్నామని పాకిస్థాన్‌కి చెందిన ఓ యాంకర్‌ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్‌ ఘాటుగా బదులిచ్చాడు. ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్‌ ఉంటే.. పాకిస్థాన్ జట్టు ఈ సారి కచ్చితంగా చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని విమర్శించాడు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్రాక్టీసులో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నాడు. ఆ కారణంగానే…
    • భారత్ – పాక్ మ్యాచ్ పై కపిల్ దేవ్ సంచనల వ్యాఖ్యలు…
      #T20 వరల్డ్ కప్

      భారత్ – పాక్ మ్యాచ్ పై కపిల్ దేవ్ సంచనల వ్యాఖ్యలు…

      చిరకాల ప్రత్యర్ధులు అయిన భారత్ – పాకిస్థాన్ జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ 24న తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ పైనే ప్రస్తుతం అభిమానుల దృష్టి ఉంది. అయితే తాజాగా ఈ మ్యాచ్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొంటావు కాబట్టి ఈ మ్యాచ్ ఆటగాళ్ల కంటే అభిమానులకు చాలా కీలకం. ఇక ఈ భారత్ – పాకిస్థాన్ మ్యాచ్…
    • భారత్ – పాక్ మ్యాచ్ పై వ్యతిరేకత…
      #T20 వరల్డ్ కప్

      భారత్ – పాక్ మ్యాచ్ పై వ్యతిరేకత…

      ఈ నెల 24న జరగనున్న భారత్ – పాక్ పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్‌, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు. కాశ్మీర్‌ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్‌ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్‌లో వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌..…
    • డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…
      #Top Story

      డ్రాగ‌న్ మ‌రో కుట్ర‌… భూటాన్‌తో కీల‌క ఒప్పందం… పాక్‌కు అత్యాధునిక క్షిప‌ణులు…

      ఇండియా చైనా దేశాల మ‌ధ్య 13 వ విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ చ‌ర్చ‌ల్లో ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు.  భార‌త్ ప్ర‌తిపాదించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను చైనా తోసిపుచ్చింది.  ఇక ఇదిలా ఉంటే చైనా మ‌రో కొత్త కుట్ర‌కు తెర‌లేపింది.  భూటాన్ దేశంతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ముడు ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఈ మూడు ప్ర‌తి పాద‌న‌ల‌కు భూటాన్ అంగీకారం తెల‌ప‌డం భార‌త్‌కు ఇబ్బంది క‌లిగించే అంశంగా చెప్ప‌వ‌చ్చు.  గ‌త 37 ఏళ్లుగా భూటాన్‌, చైనా…
    ←1…231232233234235…240→

తాజావార్తలు

  • KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్

  • Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..

  • SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?

  • Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions