స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్దల్లా, ఆస్ట్రేలియాకు చెంది గుర్జంత్ సింగ్లతో సంబంధం ఉన్న నలుగురు మాడ్యూల్ సభ్యులను అరెస్ట్ చేశారు.