కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియే�
కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుం�
తెలుగులో నాని నటించిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ తో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశారు. అమన్ గిల్ తో కలిసి ‘దిల్’ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. నిజానికి ‘కేజీఎఫ్ -2’తో పాటే ఏప్రిల్ 14న ‘జెర్సీ’ని విడుదల చేయాలని ముందు