కరోనాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్కు ఆయుర్వేద మందు అంటూ మీరు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆనందయ్య నేను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని అన్నారు. అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.…
ప్రపంచ దేశాలతో ఓ ఆటాడుకుంది కరోనా వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి దాడి చేస్తోంది.. అయితే, కరోనా మందు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు వినబడుతోంది.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో… ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. పెద్ద చర్చగా మారింది.. పెద్ద సంఖ్యలో బాధితులు ఆనందయ్య మందు కోసం…