Odisha Train Accident: విషాదం తర్వాత 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ.. వందేభారత్తో సహా పలు రైళ్ల రాకపోకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత 51 గంటల్లో రైల్వే ట్రాక్ ను రైల్వే శాఖ పునరుద్ధరించింది. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొడంతో 275 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలో నిలిచి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ట్రైన్ బోగీలు పక్క ట్రాక్ పై ఎగిరిపడ్డాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ ట్రైన్, కోరమాండర్ ఎక్స్ ప్రెస్ బోగీలను మరోసారి ఢీకొట్టింది. దీంతో తీవ్రస్థాయిలో ప్రాణనష్టం ఏర్పడింది. ట్రాక్ తో పాటు, ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి ట్రాక్ ను పునరుద్ధరించారు.
Read Also: Congress: రాజస్థాన్ సంక్షోభం ముగియనే లేదు.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో విభేదాలు
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ఆదివారం సాయంత్రం నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రమాద స్థలంలో రైళ్ల వేగాన్ని తగ్గించి, నియంత్రిత వేగంలో రైళ్లను నడుపుతున్నారు. హౌరా-పూరీల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఒడిశా బాలాసోర్ మీదుగా సోమవారం ప్రయాణించింది. ప్రమాద స్థలంలో నెమ్మదిగా ప్రయాణించింది. మరోవైపు ఈ ప్రమాదంపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ప్రమాద సమయంలో రెండు రైళ్లు కూడా ఓవర్ స్పీడ్ తో లేవని రైల్వే శాఖ వెల్లడించింది.
#WATCH | Howrah – Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2.
Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H
— ANI (@ANI) June 5, 2023
తాజావార్తలు
-
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
-
Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
-
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!