Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి గురైన బాధితులు తాజాగా ఎన్టీవీతో సంభాషించారు. 2017లో కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న సమయంలో వారి చేదు అనుభవాలను వివరిస్తూ ఆ సంఘటనలో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అనంతనాగ్ ప్రాంతంలో వారు బస్సు ఆపి, దాబా దగ్గర భోజనం చేసిన తరువాత
కిన్నెర మొగులయ్య ఇప్పుడు పద్మశ్రీ మొగిలయ్యగా మారారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి పరిచయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. మొగిలయ్య స్వస్థలం నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్న�
దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నీసర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత ఉండటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కిందిస్థాయి కోర్టులు, డిస్ట్రిక్ లెవల్ కోర్టుల్లోని న్యాయమూర్తులు పరీక్షల ద్వారా ఎంపిక అవుతున్