Devineni Avinash: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని కొనియాడారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారని తెలిపారు.…