10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
- గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి..
- పదో తరగతి చదువుతున్న జాహ్నవి మృతి..
- డాక్టర్లు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10th Student Dies: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని వీరులపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శీలం జాహ్నవి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, జాహ్నవి కంచికచర్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కుటుంబంతో కలిసి కంచికచర్ల పట్టణంలోనే నివాసం ఉంటుంది. ఇటీవల గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు నిన్న కంచికచర్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు వైద్యులు చికిత్స అందించారు.
Read Also: Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
అయితే, ఇల్లు ఆసుపత్రికి సమీపంలోనే ఉండటంతో, కొద్దిసేపు ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి తిరిగి వస్తామని డాక్టర్కు చెప్పి తల్లిదండ్రులు జాహ్నవిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బాత్రూంలో జాహ్నవి కుప్పకూలిపోయింది. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అదే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు సీపీఆర్ చేసి, అవసరమైన పరీక్షలు చేసిన అనంతరం గుండెపోటుతో జాహ్నవి మృతి చెందినట్లు నిర్ధారించారు. జాహ్నవి మృతితో వీరులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!