NTR 100 Coin launched by the President of India: టీడీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.…
Commemorative Rs 100 NTR Coin Release Today: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరిట రూ. 100 వెండి నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ ఈ నాణేన్ని ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి…
NTRStatue:నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ .. 57 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే.
NTR: నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒక హీరో అన్నాకా.. అభిమానులు ఉంటారు.. ట్రోలర్స్ ఉంటారు.
విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రాముడు శతజయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. తెలుగు టాప్ హీరోలందరూ ఈరోజు జరగనున్న ‘ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’కి విచ్చేస్తున్నారు. ఆ మహానటుడుకి ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉత్సవాలు చెయ్యడం కన్నా గ్రేట్ ట్రిబ్యూట్ ఏముంటుంది చెప్పండి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవనున్న ఈ వేడుకలకి ఎన్టీఆర్ రావట్లేదని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాతకి తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచానికి…
Nandamuri Balakrishna:ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.
Rajinikanth: నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు.