ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని,…
కరోనా ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కరోనా ఎక్కడ తగ్గని పరిస్థితి. ఎప్పుడు.. ఏ దేశంలో.. ఏ వేవ్ మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే, తాజాగా తమ దేశంలో కరోనా పూర్తిస్థాయిలో అంతమైపోయిందని ఉత్తరకొరియా వెల్లడించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కు లేఖను పంపింది. కరోనా మహమ్మారి వ్యాప్తి పెరిగిపోకుండా ఎన్నో చర్యలు తీసుకున్నామని డబ్ల్యూహెచ్వోకు రాసిన లేఖలో కొరియా పేర్కొంది. పర్యాటకంపై నిషేధం, సరిహద్దులను మూసివేయడంతో ఇది…
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం తప్పితే చర్చలు లేవని చెప్పే కిమ్ నోటివెంట చర్చలమాట వచ్చింది. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్దంగా ఉండాలని కిమ్ తన సేనలతో చెప్పినట్టు కొరియా అధికారిక మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కమ్ వ్యాఖ్యలు ఆసక్తికరమైన సంకేతంగా భావిస్తున్నామని, అయితే, అణ్వాయుధాలను త్యజించే అంశాలపై కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా సంకేతాలు వచ్చేవరకు ఎదురు చూస్తామని అమెరికా పేర్కొన్నది. Read: హరి హర వీరమల్లు:…
ప్రపంచంలో అన్ని దేశాలది ఒకదారైతే, ఉత్తరకొరియాది మరోదారి. ప్రపంచంతో సంబందం లేకుండా ఆ దేశంలో ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. అధినేత కిమ్ కనుసన్నల్లో పాలన సాగుతున్నది. కరోనా సమయంలో రష్యా, చైనా దేశాలతో ఉన్న సరిహద్దులను మూపివేయడంతో ఆ దేశం ఆర్ధికంగా చితికిపోయింది. కరోనా ప్రభావంతో చైనా నుంచి దిగుమతులను తగ్గించేసింది. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడింది. Read: రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా) ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని తాకాయి.…
ఉత్తర కొరియాలోని ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు కిమ్ స్వయంగా పేర్కోన్నారు. టైఫూన్ వరదలు రావడంతో ఈ ఏడాది వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కిమ్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్తితులు కొంత ఆశాజనకంగా ఉండటంతో పారిశ్రామికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కిమ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా తెలియజేసింది. కరోనా విజృంభణ కారణంగా దేశ సరిహద్దులను మూసేసింది. Read: 5 భారీ చిత్రాల రిలీజ్ కు…
ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. దక్షిణ కొరియా అధునాతన దేశంగా అభివృద్ది చెందితే, ఉత్తర కొరియా మాత్రం అందుకు విరుద్దంగా ముందుకు వెళ్తున్నది. ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆ దేశంలో మొబైల్స్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్స్టైయిల్స్ మాత్రమే యువత ఫాలో కావాలి. ఇంటర్నెట్ సౌకర్యం…