నిర్మల్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! అమిత్ షా మాటలు చురుకు పుట్టించాయా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు.…
ఈటల రాజేందర్.. బీజేపీలో చేరినప్పటి నుంచి.. పార్టీలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ప్రారంభంలో.. కనీసం జాతీయ అధ్యక్షుడితో కండువా వేయించుకోకుండానే పార్టీలో చేరారని.. బండి సంజయ్ తో పాటు.. కిషన్ రెడ్డి.. ఇతర సీనియర్లు ఈటలతో కలిసి నడవడం లేదని.. బీజేపీలో ఈటల ఒంటరి అయ్యారని.. రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. వాటిని అధిగమించేందుకు ఈటల చాలా సమయమే తీసుకున్నారు. ఆ శ్రమకు.. నిర్మల్ సభ రూపంలో.. ఈటల ప్రతిఫలం అందుకున్నారు. పార్టీ అగ్రనేత, ప్రధాన వ్యూహకర్త, ప్రధాని…