Mother of 12 Children wants to Marry father of 10 in New york: ప్రస్తుతం ఒకరు, ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మహిళల ఆరోగ్యాలు అందుకు సహకరించడం లేదు. ఎక్కువ మందిని కనాలంటే పురుషుడి ఆర్థిక స్తోమత కూడా అందుకు సరిపోవడం లేదు. దీంతో ప్రస్తుత కాలంలో ఒకరు ఇద్దరిని మాత్రమే కనాలని అంతా అనుకుంటున్నారు. వారి మంచి భవిష్యత్తు ఇస్తే చాలులే అనుకుంటున్నారు. వారిని పెంచడానికే తల్లి…
Woman With Gun: అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. దీనికి అద్దం పట్టే మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ నడిరోడ్డుతో హల్ చల్ చేస్తూ అక్కడ ఉన్నవారికి కాసేపు గుండెపోటు తెప్పించింది. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది. అయితే చాకచక్యంగా పోలీసులు ఆమెను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం న్యూయార్క్ సమీపంలోని నాస్సౌ కౌంటీలో ఓ 33 ఏండ్ల మహిళ తుపాకీతో హల్ చల్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది.
రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి.
మెడ్ మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Med Manor Organics Private Limited) పలు రకాల హెల్త్ ప్రోడక్స్ అందిస్తోంది.. ఇప్పటికే మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ఆయిల్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ క్రీమ్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ స్ప్రే లాంటివి అందిస్తుండగా.. తాజాగా, (My Dr Headache roll-on) మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్ను లాంచ్ చేసింది.. దీనికి సంబంధించిన యాడ్.. జూన్ 30వ తేదీన టైమ్ స్క్వేర్లో ప్రదర్శించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ తో పాటు పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశం అయ్యారు. ఇక న్యూయార్క్ చేరుకున్న మాస్క్ అక్కడ అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. అనంతరం ప్రొఫెసర్ పాల్ రోమర్తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై అమెరికా పెట్టుబడిదారుడు రే డాలియోతో ప్రధాని ప్రధానంగా చర్చించారు. Read Also: Ashes Test 2023:…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు.