Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి పతనం అంచున ఉంది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేతో ఏకంగా 35 శివసేన ఎమ్మెల్యేలు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే వారంతా తమకు ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతూ.. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ�
తిరుమల : ఎన్నికలు అయిన రెండు సంవత్సరాలు తరువాత తనపై కోర్టులో కేసు వేసారని… ఎంపి నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు. తన పై కేసు వేసింది… తనపై ఓడిపోయిన శివసేనా అభ్యర్దేనని ఆమె పేర్కొన్నారు. ఐదు సార్లు ఎంపిగా ఎన్నికై… కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి నా పై రాజకీయ కుట్రలు చేస్తూన్నారని ఆమె మండిపడ్డారు. నేను ప�
తెలుగులో పలు చిత్రాలలో నాయికగా నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. అమరావతి ఎస్.సి. రిజర్వ్డ్ పార్లమెంట్ సీటు. నవనీత్ కౌర్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఆ సీటు నుండి పోటీ చేసి గెలిచారంటూ, ఆ నియోజవర్గం నుండి ఓడిపోయిన శివసేన అభ్�