Old Bridge Collapse: కాన్పూర్లో దాదాపు 150 ఏళ్ల నాటి గంగా వంతెనలో కొంత భాగం ఈ ఉదయం (మంగళవారం) కూలిపోయింది. స్వాతంత్య్ర పోరాటానికి సాక్షిగా నిలిచిన ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్ను లక్నోతో కలుపుతూ ఉండేది. అయితే, ఈ వంతెనను కాన్పూర్ పరిపాలన నాలుగు సంవత్సరాల క్రితం ట్రాఫిక్ దృష్ట్యా మూసివేసింది. గంగా వంతెనకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అందుకే, మున్సిపల్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. వారసత్వ సంపదగా చూపేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరీకరణ…
Huge Fire Accident: మహారాష్ట్రలోని అంబర్నాథ్లోని ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అంబర్నాథ్, కళ్యాణ్, ఉల్హాస్నగర్, బద్లాపూర్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో పెద్దెత్తున భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Also Read: Parliament Winter session: నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు.. ఈ ఘటన థానే…
Whats Today: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు. తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న…
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్. * నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41…
Fake Wedding Card Invitation: ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్కు శ్రీకారం చుట్టారు. సైబర్ మోసగాళ్లు పెళ్లి కార్డులను ఆశ్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక సలహా జారీ చేసింది. మీ వాట్సాప్లో తెలియని వ్యక్తి నుండి అలాంటి వివాహ కార్డు ఏదైనా పంపబడితే, దాన్ని తెరవడానికి ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు వెడ్డింగ్ కార్డ్ని తెరిచిన…
Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు…
Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR)…