Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.
* నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41
Also Read
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
- Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
- Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
* నేడు వయనాడ్, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు.. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రియాంకగాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటిచేసిన ప్రియాంక
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం..
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా..
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల
* తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు కొత్త ఓట్లు నమోదు.. ప్రతి పోలింగ్ బూత్ లో స్పెషల్ సమ్మురీ రివిజన్ 2025లో భాగముగా స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం.. ఓటు నమోదు కార్యక్రమంలో 1 జనవరి 2025వ తేదిన నాటికి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు అర్హులు
* శ్రీ సత్యసాయి : నేడు సత్యసాయిబాబా 99వ జయంతి. ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన స్వదేశీ, విదేశీ భక్తులు. వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నియం చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.
* అల్లూరి ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు.. ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత… పాడేరు లో 13, మినుములూరు వద్ద 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర మంత్రులు.నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు నెల్లూరులో జరిగే జడ్పీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొంటారు
* హైదరాబాద్: నేడు శిల్పరామంలో లోక్ మంథన్ భాగ్యనగర్ – 2024లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ హోదాలో లోక్ మంథన్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి
* నేడు ములుగులో మంత్రి సీతక్క పర్యటన..
* నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
* అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని సిఐటియు కాలనీలో పైప్ లైన్ మరమ్మత్తు కారణంగా నేటి నుంచి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం.
* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం.
* శ్రీ సత్యసాయి : సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరం,బట్టలు పంపిణీ,అన్నదాన కార్యక్రమం.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!