Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.
* నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41
Also Read
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
- DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
* నేడు వయనాడ్, నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు.. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రియాంకగాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటిచేసిన ప్రియాంక
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం..
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా..
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల
* తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు కొత్త ఓట్లు నమోదు.. ప్రతి పోలింగ్ బూత్ లో స్పెషల్ సమ్మురీ రివిజన్ 2025లో భాగముగా స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం.. ఓటు నమోదు కార్యక్రమంలో 1 జనవరి 2025వ తేదిన నాటికి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు అర్హులు
* శ్రీ సత్యసాయి : నేడు సత్యసాయిబాబా 99వ జయంతి. ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన స్వదేశీ, విదేశీ భక్తులు. వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నియం చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.
* అల్లూరి ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు.. ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత… పాడేరు లో 13, మినుములూరు వద్ద 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర మంత్రులు.నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు నెల్లూరులో జరిగే జడ్పీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొంటారు
* హైదరాబాద్: నేడు శిల్పరామంలో లోక్ మంథన్ భాగ్యనగర్ – 2024లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ హోదాలో లోక్ మంథన్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి
* నేడు ములుగులో మంత్రి సీతక్క పర్యటన..
* నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
* అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని సిఐటియు కాలనీలో పైప్ లైన్ మరమ్మత్తు కారణంగా నేటి నుంచి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం.
* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం.
* శ్రీ సత్యసాయి : సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరం,బట్టలు పంపిణీ,అన్నదాన కార్యక్రమం.
తాజావార్తలు
-
TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
-
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
-
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
-
DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!