Kejriwal Rewari Par Charcha: ‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం
- 'రేవారీ పర్ చర్చా' పేరుతో
- అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం కేజ్రీవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు కోత లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ 20 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని అన్నారు.
Also Read: Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ఇకపోతే, గుజరాత్లో 30 ఏళ్ల ప్రభుత్వం ఉందని.. అక్కడ గత 30 ఏళ్లుగా 24 గంటల కరెంటు లేదని ఆయన అన్నారు. 24 గంటలూ కరెంటు ఇవ్వాలని.. వారికి తెలియదని అన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకుండా, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీలో కూడా 8 నుంచి 10 గంటల విద్యుత్ కోతలు మొదలవుతాయని ఆయన అన్నారు. దీనితోపాటు.. కమలం బటన్ను నొక్కే ముందు, ఎక్కువసేపు విద్యుత్ కోత కోసం బటన్ను నొక్కుతున్నారా అని ఆలోచించండి. లేకపోతే, చీపురు బటన్ను నొక్కండని ఆయన ప్రజలకు కోరారు. అలాగే రాజస్థాన్లో ఎన్ని గంటల విద్యుత్ కోతలు ఉన్నాయని కేజ్రీవాల్ అడిగారు. దేశం మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా ఢిల్లీలో 24 గంటల ఉచిత విద్యుత్ను అందించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
Also Read: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
ఇక కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు రేవారీలు ఈ విధంగా ఉన్నాయి.
* మొదటి రేవారీ: ఉచిత విద్యుత్ ఇవ్వడం, కరెంటు కోత లేకుండా చేయడం.
* రెండవ రేవారీ: 20 వేల లీటర్ల నీరు ఉచితంగా అందివ్వడం.
* మూడవ రేవారీ: ఉచిత, అద్భుతమైన విద్యను అందించడం.
* నాల్గవ రేవారీ: షాందార్ మొహల్లా క్లినిక్ ఏర్పాటు
* ఐదవ రేవారీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం.
* ఆరవ రేవారి: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర.
दिल्ली की जनता करेगी मुफ़्त की 6 रेवड़ियों की रक्षा💯
1️⃣ 24 घंटे मुफ़्त बिजली
2️⃣ मुफ़्त पानी
3️⃣ अच्छी और शानदार मुफ़्त शिक्षा
4️⃣ शानदार मोहल्ला क्लीनिक और सरकारी अस्पताल
5️⃣ महिलाओं को मुफ़्त बस यात्रा
6️⃣ बुजुर्गों को मुफ़्त तीर्थ यात्राअब अगर बीजेपी दिल्ली में आ जाती है तो… pic.twitter.com/EM8VlNGXZU
— AAP (@AamAadmiParty) November 22, 2024
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!