Kejriwal Rewari Par Charcha: ‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం
- 'రేవారీ పర్ చర్చా' పేరుతో
- అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం కేజ్రీవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు కోత లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ 20 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని అన్నారు.
Also Read: Air Pollution: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
ఇకపోతే, గుజరాత్లో 30 ఏళ్ల ప్రభుత్వం ఉందని.. అక్కడ గత 30 ఏళ్లుగా 24 గంటల కరెంటు లేదని ఆయన అన్నారు. 24 గంటలూ కరెంటు ఇవ్వాలని.. వారికి తెలియదని అన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయకుండా, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీలో కూడా 8 నుంచి 10 గంటల విద్యుత్ కోతలు మొదలవుతాయని ఆయన అన్నారు. దీనితోపాటు.. కమలం బటన్ను నొక్కే ముందు, ఎక్కువసేపు విద్యుత్ కోత కోసం బటన్ను నొక్కుతున్నారా అని ఆలోచించండి. లేకపోతే, చీపురు బటన్ను నొక్కండని ఆయన ప్రజలకు కోరారు. అలాగే రాజస్థాన్లో ఎన్ని గంటల విద్యుత్ కోతలు ఉన్నాయని కేజ్రీవాల్ అడిగారు. దేశం మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా ఢిల్లీలో 24 గంటల ఉచిత విద్యుత్ను అందించామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
Also Read: IND vs AUS: ఐపీఎల్ వేలంలో ఏ టీంకు వెళ్తున్నావు..? మ్యాచ్ మధ్యలో నాథన్ లియాన్, పంత్ సంభాషణ
ఇక కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు రేవారీలు ఈ విధంగా ఉన్నాయి.
* మొదటి రేవారీ: ఉచిత విద్యుత్ ఇవ్వడం, కరెంటు కోత లేకుండా చేయడం.
* రెండవ రేవారీ: 20 వేల లీటర్ల నీరు ఉచితంగా అందివ్వడం.
* మూడవ రేవారీ: ఉచిత, అద్భుతమైన విద్యను అందించడం.
* నాల్గవ రేవారీ: షాందార్ మొహల్లా క్లినిక్ ఏర్పాటు
* ఐదవ రేవారీ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం.
* ఆరవ రేవారి: వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర.
दिल्ली की जनता करेगी मुफ़्त की 6 रेवड़ियों की रक्षा💯
1️⃣ 24 घंटे मुफ़्त बिजली
2️⃣ मुफ़्त पानी
3️⃣ अच्छी और शानदार मुफ़्त शिक्षा
4️⃣ शानदार मोहल्ला क्लीनिक और सरकारी अस्पताल
5️⃣ महिलाओं को मुफ़्त बस यात्रा
6️⃣ बुजुर्गों को मुफ़्त तीर्थ यात्राअब अगर बीजेपी दिल्ली में आ जाती है तो… pic.twitter.com/EM8VlNGXZU
— AAP (@AamAadmiParty) November 22, 2024
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!