రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు.
(సెప్టెంబర్ 27న నగేశ్ జయంతి) నగేశ్ తెరపై కనిపిస్తే చాలు నవ్వులు విరబూసేవి. నగేశ్ తో నటనలో పోటీపడడం అంతసులువేమీ కాదని కమల్ హాసన్ వంటి విలక్షణ నటుడు కూడా అంటారు. దీనిని బట్టే నగేశ్ టైమింగ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా వారికి దీటుగా నటించేసి మెప్పించేవారు నగేశ్. కామెడీ అంటేనే కత్తిమీద సాము. అలాంటి సాములు బోలెడు చేసి భళా అనిపించారు నగేశ్. ఇక ఆయన నర్తనంలోనూ తనదైన…