ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)…
PM AASHA: రైతులకు మెరుగైన ధరలను అందించడానికి, వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూ. 35,000 కోట్లతో ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2025-26…
Bharat Atta: కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకం కింద రానున్న రోజుల్లో పిండి లభ్యత పెరగనుంది. ఇందుకోసం త్వరలో మూడు లక్షల టన్నుల గోధుమలను కేంద్ర సంస్థలకు కేటాయించబోతున్నారు.
Bharat Rice: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ బ్రాండ్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మొదటగా కేంద్ర ప్రభుత్వం భారత్ అట్టా, భారత్ దాల్ లను ప్రారంభించింది.
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది.