Tomato Price: రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.200 నుంచి రూ.250కు విక్రయిస్తున్నారు. చండీగఢ్ రాష్ట్రంలోని ప్రజలు ఒక కిలో టమోటాను 300 నుంచి 350కి విక్రయిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణానికి బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ స్వయంగా ఢిల్లీ, నోయిడా మరియు లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో కిలో రూ.80 చొప్పున టమోటాలను విక్రయిస్తుంది. అయితే త్వరలో ప్రభుత్వ స్టాల్స్లో కిలో రూ.80 కంటే తక్కువ ధరకే టమాటాను విక్రయించనున్నారు. జులై 20 నుంచి కిలో రూ.70 చొప్పున టమాట విక్రయిస్తామని, తద్వారా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని నాఫెడ్ ప్రకటించింది.
Bedurulanka 2012: ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
టమాటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. గురువారం నుంచి నాఫెడ్ దేశంలోని వివిధ నగరాల్లో టమాటాలను కిలో రూ.70కి విక్రయించనుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటాలను కొనుగోలు చేయనుంది. ఇలా చేయడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న టమాటా ధరలకు బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ NAFED ఇంతకుముందు ఢిల్లీ-ఎన్సిఆర్లోని అనేక ప్రదేశాలలో మొబైల్ వ్యాన్ల ద్వారా కిలోకు రూ. 90 చొప్పున టొమాటోలను విక్రయించింది. జూలై 16నుంచి కిలోపై రూ.10 తగ్గించి రూ.80కి విక్రయించింది. ప్రస్తుతం నాఫెడ్ లక్నో, వారణాసి, కాన్పూర్, పాట్నా, అర్రా, ముజఫర్పూర్లోని పలు ప్రాంతాల్లో కిలో రూ.80 చొప్పున టమాట విక్రయిస్తోంది. రేపటి నుంచి టమాటాలను కిలో రూ.70కి నాఫెడ్ విక్రయించనుంది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!