8 Vasantalu Trailer : మైత్రీ మూవీ బ్యానర్స్ పై రూపొందిస్తున్న మూవీ 8 వసంతాలు. ఫణింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనంతిక సానిల్ కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను అమ్మాయి ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తీసినట్టు తెలుస్తోంది. ‘కడుపులో మోసి ప్రాణం పోయగలం.. చితిముట్టించి…
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ప్రొడక్షన్ బ్యానర్ ను నవీన్ యర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి నిర్మాతలుగా 2015 లో ఎంతో గ్రాండ్ గా స్థాపించారు .సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ బ్యానర్ తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత ఈ బ్యానర్ నుంచి వరుసగా…
తెలుగు చిత్రపరిశ్రమలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్.. ఎన్నో వందల సినిమాలను తమ బ్యానర్ పై నిర్మించారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తు జోరు మీద ఉన్నారు.. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ఆరంభంలోనే భారీ ప్రాజెక్టు లను నిర్మిచారు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ…
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఖుషి.విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరు కూడా సినీ కెరీర్ లో ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అలాగే సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ప్లాప్ లను అందరూ మర్చిపోవాలంటే భారీ హిట్ సినిమా ను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రాం చరణ్ ఆ స్థాయికి తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆసక్తికర ప్రాజెక్టులకు సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర దర్శకుడు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా ఇప్పటికే షూట్ దాదాపు చివరి స్థాయికి చేరుకుంది.. ఈ సినిమా విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు…
శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మించిన ‘# మెన్ టూ’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా… నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న…