సండే వచ్చిందంటే చాలు మటన్, చికెన్ షాపుల ముందు క్యూలు కడుతుంటారు నాన్ వెజ్ ప్రియులు. ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. మరికొందరైతే డైలీ తినేందుకు కూడా వెనకాడరు. ఇక మాంసం విషయానికి వస్తే గొర్రె, పొట్టేలు, మేక మాంసాలు అమ్ముతుంటారు. ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల గొర్రె మాంసానికి డిమాండ్ తగ్గిపోయింది. గొర్రె మాంసాన్ని కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ మటన్ వ్యాపారి…
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు…
Chicken – Mutton: మాంసాహార ప్రియులు చికెన్, మటన్ను ఎంత ఇష్టంగా తింటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బిర్యానీ, బాగారా రైస్, ఫ్రైలు లాంటి వంటకాలను చూడగానే నోరూరిపోతుంది. అయితే, మాంసాహారం తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక హానికరమైన ప్రభావాలు కలగవచ్చు. చాలా మంది అనుకోకుండా ఈ పదార్థాలను తింటూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చికెన్, మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను మిశ్రమంగా తినడం…
రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. ఆదివారం అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనేవారు లేకుండా పోయారు. అయినా చికెన్ ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కేజీ రూ.180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే.. రూ.220 నుండి ప్రస్తుతం రూ.180-150కు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా…
పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో నాన్ వెజ్ తినే వారికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రెండ్రోజులు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ ఏదైనా మటన్.. చికెన్ కంపల్సరీ..
Venu swamy – Samuthirakani: వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలను చెప్పి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, బుల్లితెర తారలను అనేక రకాల పూజలను చేయిస్తుంటారు. ఈయన చర్యలకు కొన్నిసార్లు ట్రోల్ చేయబడతాడు. అయినా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామిని నమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చేరారు.…
ఈరోజుల్లో ఎక్కువ మంది షుగర్ బీపి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలుసు.. మనిషిని లోలోపల కొరుక్కొని తినేస్తుంది.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే షుగర్ వచ్చిన వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా ఆలోచిస్తారు.. అయితే మటన్ తింటే షుగర్ పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి రావడం పక్కా.. నిపుణులు ఏం…
నాన్ వెజ్ ప్రియులు చికెన్, ఫిష్ మాత్రమే కాదు మటన్ ను కూడా ఎక్కువగా తింటారు.. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.. మటన్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రెడ్ మీట్ ను వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.. మటన్ ను ఎక్కువగా తినడం…
Food Varieties: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీడబ్ల్యూబీసీ సమావేశానికి అగ్రనేతలంతా హాజరయ్యారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి,
మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే.. లగ్గం అవ్వగానే వచ్చి భోజనాల మీద పడుతరు. అక్కడ వడ్డించే వారు మనకు ఒక మటన్ ముక్క తక్కువేస్తే.. మనసులో వీడేంటీ పక్కనోళ్లకే ఎక్కువేసి నాకు తక్కువ వేస్తున్నాడని ఫీలవుతాం. ఎందుకంటే పెళ్లిలో మటన్ కూర ఉంటే లొట్టలేసుకొని తింటారు. ఐతే పెళ్లిలో మటన్ తక్కువైందని పెళ్లే ఆగిపోయింది. ఈఘటన ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. సంబల్ పూర్ కు చెందిన యువతి సుందర్గడ్కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది.