నమ్మినవారే మోసం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే.. ఎన్నోసార్లు అలాంటి ఘటనలను చూస్తూనే ఉంటాం.. తాజాగా స్నేహితులని నమ్మి ఇంటికి తీసుకువచ్చిన ఒక వ్యక్తికి దారుణ పరిస్థితి ఎదురయ్యింది. ఇద్దరు స్నేహితులు అతడికి మాయమాటలు చెప్పి, మందు తాగించి, స్నేహితుడి భార్యనే అత్యచారం చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం ఎన్నో ఊళ్లు దాటుకుంటూ ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం తారామతిపేటకు…
ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న…
వివాహేతర సంబంధం.. ప్రస్తుతం ఎన్నో క్రైమ్స్ కి కారణం అవుతుంది.. పరాయి వారి మీద మోజు ఎంతవరకైనా తీసుకెళ్తోంది. ఇక వారు కనుక దూరం పెడితే ఆ కోపం ఎంతటి దారుణానికి ఒడిగడ్డడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం అతనిని జైలు పాలు చేసింది. పరాయి మహిళ మోజు అతినిని చిప్పకూడు తినేలా చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు…
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు…
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చాడు. ముషీరాబాద్లో నివాసముంటూ కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. Read Also: పబ్జీ గేమ్…
జాతీయస్థాయి రెజ్లర్ నిషా దహియా ఆమె సోదరుడు కాల్పుల్లో మృతిచెందినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం హరియాణా సోనిపట్లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిషా దహియా ఆమె సోదరుడు సూరజ్ పై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందినట్లు వార్తల సారాంశం. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని నిషా దహియా ట్విట్టర్ లో ఒక వీడియో ద్వారా తెలిపారు. ”…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. తన భర్తను తానే చంపానని ఒక భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఆమె తన భర్తను ఎందుకు చంపాల్సివచ్చిందో చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. గత ఆదివారం జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు దారుణమైన నిజాలను బయటపెట్టారు. వివరాలలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఆర్జించాడు. ఆ డబ్బుతో విలాసంగా జీవిస్తున్నాడు. అతడికి…
హైదరాబాద్ ఫలక్ నుమాలో ఓ డ్యాన్సర్ అనుమానాస్పదంగా మరణించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసిన ఫలక్ నుమా పోలీసులు. డాన్సర్ పై రేప్ జరిగిందని, అర్ధ నగ్నంగా పడి ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు పోలీసులు. READ ALSO ఫలక్నుమాలో దారుణం.. డ్యాన్సర్ గ్యాంగ్ రేప్? డ్యాన్సర్…
సమాజంలో ఇంకా ఆడవారిపై వివక్ష ఉందని కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఆడ, మగ సమానమేనని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంటే.. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టారని వారిని చంపేస్తున్నారు.. ఆడపిల్లలను ఎందుకు కన్నవాని భార్యలను వేధిస్తున్నారు. తాజాగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారనే కోపంతో పుట్టిన పసిబిడ్డను నేలకేసి కొట్టి హతమార్చాడు. ఈ క్రూరమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకి చెందిన మహిళతో…