Accused Caught after 28 Years : 28ఏళ్ల తర్వాత పట్టుబడ్డ నిందితుడు… పోలీసులు ఎలా గుర్తించారంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accused Caught after 28 Years : హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని 28ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. 1994లో ఓ కుటుంబాన్ని హత్య చేసిన కేసులో కీలక నిందితుడు. అతడి కదలికలపై కన్నేసిన పోలీసులు ముంబై ఎయిర్ పోర్టులో అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత అనేక ప్రాంతాలకు తిరిగి చివరికి ఖతార్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. 1994 నవంబర్లో కాషిర్మీరాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేశారు దుండగులు. జాగ్రణీదేవి ప్రజాపతి (27) , ఆమె నలుగురు పిల్లలను ముగ్గురు నిందితులు అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం వారంతా పరారయ్యారు.
Read Also: China Corona: చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆందోళనలో డబ్ల్యూహెచ్వో
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
నిందితులలో ఒకడు ఖతార్లో పనిచేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిపై నిఘా పెట్టారు పోలీసులు. గురువారం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే వెంటనే అరెస్ట్ చేసినట్లు MBVV పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ అవిరాజ్ కురాడే తెలిపారు. వీరు హత్యచేసిన పిల్లలలో మూడు నుంచి ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. హత్య చేసిన తర్వాత ఖతార్ లో పనిచేసుకుంటూ జీవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబైలో దిగిన అతన్ని విమానాశ్రయ అధికారుల సహాయంతో పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?