డిసెంబరు 8 బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన చాపర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సైనికులు మరణించారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్కు దేశం మొత్తం సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తోంది. రావత్ వీరమరణానికి చిత్రసీమ కూడా సో
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’. ఈ పిరియడ్ వార్ బేస్డ్ మూవీ విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిల్లో అవార్డులను పొ�
మలయాళం సూపర్ స్టార్ నటించిన భారీ చిత్రం ‘మరక్కార్’. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. కానీ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చట�
మోహన్లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది
మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. మోహన్ లాల్, ‘పులిమురుగన్’ దర్శకుడు వైశాఖ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘మాన్ స్టర్’ అనే పేరు పెట్టారు. నవంబర్ 11 నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతో�
మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రంగస్�
ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీలో వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్ రిలీజ్ కావాలని హంగామా చేయటం మనం చూస్తూ ఉన్నాం. అదీ కాక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఆ యా భాషల్లో ఓ మోస్తరు సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ న�
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 వి
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా పూర్తి చేయటానికి సంవత్సరం పైగా పడుతోంది. ఇక మన టాప్ డైరెక్టర్స్ కూడా అందు తగ్గట్లే చెక్కుతూ తెరకెక్కిస్తున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ సైతం 40 శాతం అంతకు మించి పెరిగిపోతూ వస్తోంది. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనతో పర్ �