మలయాళ సినిమాల్లోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండో భాగానికి కూడా మంచి ప్రేక్షకుల స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా, దృశ్యం 3 కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు, దృశ్యం 3 వస్తోందని మోహన్ లాల్ ధృవీకరించారు. మోహన్ లాల్ పోస్ట్ లో జీతూ జోసెఫ్, ఆంటోనీ పెరంబవూర్, మోహన్…
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితరలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ప్రభాస్.…
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందులో మలయళ స్టార్ హీరో పుధ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ‘సలార్’ మూవీలో ప్రభాస్తో సమానంగా నటించి తెలుగులో తిరుగులేని పాపులారిటి దక్కించుకున్నాడు. ఇక ప్రజంట్ స్వీయ దర్శకత్వంలో ‘లూసిఫర్2: ఎంపురాన్’ మూవీలో నటిస్తున్నాడు పుధ్వీరాజ్. ఇందులో మోహన్లాల్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా కోసం ప్రమోషన్ భారీగానే చెస్తున్నారు మూవీ…
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు…
మోహన్ లాల్ హీరోగా నటించి ‘లూసిఫర్’ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘L2E ఎంపురాన్’ (రాజు కన్నా గొప్పవాడు). కాగా ఈ సినిమా మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది.కంటెంట్ సినిమాలతో పాటు.. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్…
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్…
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ వన్ వీక్ గ్యాప్లో బాక్సాఫీస్ దగ్గర వార్కు ప్రిపేర్ అవుతున్నారు. జనవరి ఎండింగ్లో ప్రెస్టిజియస్ ప్రాజెక్టులను ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. బ్రమయుగం, టర్బో తర్వాత మమ్ముట్టి నుండి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ది పర్స్. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. జనవరి 23న రిలీజౌతున్న ఈ సినిమాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. మమ్ముట్టి కంపెనీపై…
Kannappa : చిత్ర పరిశ్రమలోని నటీనటుల అందరికీ డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే, కొంతమందికి మాత్రమే ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేసే అవకాశం లభిస్తుంది. కొందరు ఆ డ్రీమ్ ప్రాజెక్టు చేయకుండానే తమ కెరీర్ను ముగించాల్సి వస్తుంది.
స్టార్ హీరోతో సినిమా ఉంటే.. మామాలు విషయం కాదు. ఆషామాషీ వ్యవహారం అంతకన్నా కాదు. కత్తిమీద సాములాంటిదే. ఇదే సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. అతడి ముందు బిగ్ టార్గెట్టే ఉంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పుటి నుండి మరో లెక్క. జీతూ మాధవన్ ప్రజెంట్ మాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్. జస్ట్ టూ మూవీస్తో కేరళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాడు. రోమాంచమ్, ఆవేశం చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్స్. రెండు కోట్లతో తీసిన హారర్…