తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల నుంచి, పలు దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక సంస్థల ఆహ్వానాలు అందుకుని.. వారి కోరిక మేరకు వివిధ చర్చల్లో పాల్గొన్నారు.. తాజాగా. ఆయనకు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు.. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగబోతోంది… ఈ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని…
చరిత్రలో బీజేపీ లేదు కాబట్టే అమిత్ షా సభకు జనం లేరని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళ్ళు మొక్కి ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యం అవ్వండి అని ప్రజల్ని అడుగుతామన్నారు. మునుగోడు ఎన్నికల ద్వారా టీఆర్ఎస్, బీజేపీ కి చెక్ పెట్టాలని పిలుపు నిచ్చారు. సెప్టెంబర్ 17 గొప్ప స్వాతంత్ర్య దినోత్సవం అని అన్నారు. చరిత్ర లేని వాళ్ళు… యుగ పురుషులు లేని వాళ్ళు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ దొంగతనం…
Minister ktr will visit tankbund shiva home-soon: ట్యాంక్ బండ్ శివ అదేనండి శవాల శివ ఈయన గురించి హైదరాబాద్ లో చాలా మందికి తెలుసు, ఎన్నో ఏళ్లుగా ట్యాంక్బండ్ వద్దే ఉంటున్నారు. పలు కారణాలతో హుస్సేన్ సాగర్ లో పడి ఆత్మహత్యాయత్నం చేసుకొనే వారికి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారు. అంతేకాదు.. ట్యాంక్ బండ్ లో చనిపోయిన వారి శవాలను సైతం తన చేతులతో బయటకు తీశారు. హుస్సేన్ సాగర్…