Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.…
Wasim Akram Wants Rohit Sharma To Play KKR in IPL 2025: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లలో 4 విజయాలు, 8 ఓటములతో అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ సీజన్లో కేవలం బ్యాటర్గానే…
Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై…
Virender Sehwag Fires on Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై.. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్కు అర్హత సాధించే అవకాశాలు ఇప్పుడు లేవు. జట్టు పేలవమైన ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు మాజీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వ నైపుణ్యాలు, ఫీల్డ్లో…
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లే. ఇక ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు. శుక్రవారం వాంఖడే మైదానంలో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56) పోరాడకుంటే.. ముంబై 100 స్కోర్ కూడా చేసుండేది కాదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) బ్యాటింగ్లో తేలిపోయాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీసినా 44 పరుగులు సమర్పించాడు. సొంతమైదానంలో వరుసగా…
టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్కు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను వణుకు పుట్టిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడి 6.40 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ముందు స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో అతనికి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఉంది.…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో…
ఐపీఎల్ 2024 లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక మ్యాచ్ ఇంత తక్కువ తేడాతో ముగియడం ఇదే మొదటిసారి కాదు . ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్లు మొత్తం ఈ మ్యాచ్ తో కలిపి 13 ఉన్నాయి. ఐపీఎల్ లో కేవలం ఒక పరుగు తేడాతో జట్టు విజయం సాధించిన…
Wasim Akram Slams India Fans: రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్ల సందర్భంగానూ ప్రేక్షకులు అతడిని హేళన చేశారు. ముఖ్యంగా వాంఖడేలో ఫాన్స్ హార్దిక్ను ఆటాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీరును తప్పుబట్టారు. అయినా వారిలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ఫ్యాన్స్పై మండిపడ్డాడు. సొంత ఆటగాడినే…
Ambati Rayudu about Mumbai Indians Environment: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్పై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందన్నాడు. చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుందన్నదని పేర్కొన్నాడు. ముంబైకి గెలుపే లక్ష్యంగా ఉంటుందని, చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ముంబై, చెన్నై జట్లకు రాయుడు ఆడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జైపూర్లోని సవాయ్ మాన్సింగ్…