రాజస్థాన్లోని అల్వార్కు చెందిన అంజు అనే వివాహిత ఆన్ లైన్లో పాకిస్తాన్ యువకుడితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అంజుకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి తర్వాత అంజుకి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు.
ఇటీవల ప్రేమకోసం ప్రేమికులు దేశ సరిహద్దులను దాటి.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశ సరిహద్దులను కూడా దాటిపోతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్కు వెళ్లిన విషయం తెలిసిందే
ఢిల్లీలోని మాల్వియా నగర్లో దారుణం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై రాడ్డుతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన విద్యార్థిని నర్గీస్ కాగా.. ఆమెపై నిందితుడు రాడ్డుతో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.
Old Love Marriage in Odisha Goes Viral: ‘ప్రేమ’ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం, ఆస్తి మరియు అంతస్తుతో సంబంధం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా, ఏ వయసులో వారైనా ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని, రెండు మనస్సులు కలిస్తే చాలని ఒడిశాలోని ఇద్దరు లేటు ప్రేమికులు నిరూపించారు. 76 ఏళ్ల వయస్సు ఓ వృద్ధుడు.. 47 వయస్సున్న మహిళ ఎనిమిదేళ్లుగా ప్రేమలో…
కేథరిన్ ట్రెసా..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ ముందుగా వరుణ్ సందేశ్ చమ్మక్ చల్లో సినిమా లో నటించిన ఆ తరువాత పూరి జగన్నాద్ తెరకేక్కిస్తున్న ఇద్దరమ్మాయిలతో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పూరి తో చేసిన సినిమా ముందుగా విడుదల అవ్వడంతో ఈ భామ తెలుగు డెబ్యూ మూవీ ఇద్దరమ్మాయిలతో సినిమా అయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోక…
తాప్సి పన్ను..ఈ భామ ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తెలుగులో వరుసగా చేసింది సినిమాలు ఈ భామ. కానీ సక్సెస్ అంతగా దక్కకపోవడంతో బాలీవుడ్ కి చేరింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది.తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారింది.తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూనే.. గ్లామర్ తో కూడా అదరగొడుతోంది. ఈ మధ్య తాప్సి వివాదాలకు కేరాఫ్…
హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ.. మొదటి చిత్రం తోనే అద్భుత విజయం లభించింది. ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా తెలుగు మరియు తమిళ భాషల లో వరుస సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సదా ప్రస్తుతం తన సెకండ్…
భర్త నుంచి భార్య భరణం పొందడం సర్వసాధారణం. అయితే భరణం పొందడంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త నుంచి భరణం పొందడానికి భార్య సరైన కారణం చూపాలని పేర్కొంది.