In AI Fashion Show Different Countries Presidents: ప్రతి నిత్యం ఎన్నో విషయాలపై చర్చలు జరిపే దేశాధినేతలు బిజీబిజీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలాంటి దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షో లో ఉండే ర్యాంప్ పై వాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి..? దేశాధినేతల ర్యాంప్ వాక్ చేయడం ఏంటి అని భావిస్తున్నారా..? అయితే అది నిజం కాకపోవచ్చు.. కాకపోతే., ప్రస్తుతం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి చేసిన వీడియోలో…
రక్తమోడుతున్న గాయంతో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ‘..ఫైట్’ అని గట్టిగా ఆరిచాడు. ఈ ఘటనపై తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ రియాక్ట్ అయ్యారు.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ధైర్యాన్ని ప్రశంసించారు.
తాజాగా టెస్లా సంస్థ యజమాని, ప్రపంచకైరుడైన ఎలాన్ మాస్క్ ను మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ సంపాదన విషయంలో దాటేశాడు. ఈ విషయం సంబంధించి మార్క్ జూకర్ బర్గ్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు. ఇకపోతే మార్క్ 2020 సంవత్సరం తర్వాత ప్రస్తుతం మొదటిసారి మస్క్ ను జూకర్ బర్గ్ అధిగమించడం విశేషం. ప్రముఖ పత్రిక బ్లూ వర్క్ నివేదిక ప్రకారం.. జుకర్బర్గ్ సంపద186.9 బిలియన్ డాలర్లుగా ఉండగా., మస్క్ నికర…
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, అతని భార్య ప్రిసిల్లా చాన్ గురించి చాలా విచిత్రమైన చర్చ వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యజమానులు తమ కోసం భూగర్భ బంకర్ను నిర్మిస్తున్నారు.
Mark Zukerberg Security: మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ థ్రెడ్ల గురించి ఈ రోజు వార్తల్లో నిలిచారు. అయితే వాటిపై చేసిన ఖర్చు గురించి జనాలు చర్చించుకుంటున్నారు.
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.