తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. లెజండరీ నటుడిగా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు అనేది వాస్తవం. సినిమా వారసత్వాన్ని కాసేపు పక్కన పెడితే గత కొంత కాలంగా మంచు మనోజ్, మంచు విష్ణుకి మధ్య…
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ చేస్తూ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్ లు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ‘మా అసోసియేషన్’ లో ఉన్న 800 మంది సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ ని ప్రోవైడ్ చేసి మరీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఈ హెల్త్ చెకప్ సక్సస్ అవ్వడంతో…
మంచు విష్ణు నటించిన “జిన్నా” సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులోని “జారు మిఠాయ” పాట సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్బాబు స్వయంగా మాట్లాడుతూ “ఆమె మా ఊరి నుంచి వచ్చింది పాట పాడుతారు అని చెప్పేంత వరకు అసలు అలాంటి పాట ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
మూడు దశాబ్దాల క్రితం సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు తిరుపతి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ స్పోర్ట్స్ డే ఇటీవల ఘనంగా జరిగింది. తాజాగా మోహన్ బాబు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన మోహన్ బాబు యూనివర్సిటీ లో ఫిల్మ్ అకాడమిని కూడా ఏర్పాటు చేశారు.
Ginna: మంచు ఫ్యామిలీ అంటే ట్రోలింగ్ కు కేరాఫ్ అడ్రెస్స్. అదేం విచిత్రమో వారు ఏం చేసినా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తో కలిసి కోన వెంకట్ నిర్మించాడు.
Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
OTT Updates: యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్, అంజలి, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటీవల సినిమాలు 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ విడుదలై 100 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు మాచర్ల…
Manchu Vishnu:ఏడాది క్రితం జరిగిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికల్లో తనదైన బాణీ పలికించారు మంచు విష్ణు. 'మా' అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఇటీవలే సంవత్సర కాలంలో ఏ యే పనులు చేశారో వివరించారు.