Manchu Lakshmi : మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. మంచు మనోజ్ వర్సెస్, విష్ణు, మోహన్ బాబు అన్నట్టు రగడ సాగుతోంది. తండ్రి, అన్నపై ఇప్పటికే మనోజ్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. మనోజ్ మీద కూడా మోహన్ బాబు కంప్లయింట్ ఇచ్చాడు. జల్ పల్లిలోని ఇంటి ముందు మొన్ననే మనోజ్ నిరసన తెలిపాడు. తన వస్�
Manchu Lakshmi : మంచు లక్ష్మీ తాజాగా చేసిన పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ఈ నడుమ కొంచెం సైలెంట్ గానే ఉంటోంది. మంచు ఫ్యామిలీలో గొడవలతో పాటు ఆమెపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో సైలెంట్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆమె చేసిన ఓ సెన్సేషనల్ పోస్టు వైరల్ అవుతోంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క�
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశార�
బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుపాటి ,ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మ�
మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్
మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె శాంతి అంటూ క్యాప్షన్ పెట్టగా ఈ రోజు మరో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫేమస్ తత్వవేత్త చెప్పిన ఒక కొటేషన్ ని ఆమె సోషల్ �
Aadiparvam : మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Manchu Lakshmi Sensational Comments on Child Abusers: `చైల్డ్ అబ్యూజ్ చేసే వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం” ఈవెంట్ లో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేశారు. తాజాగా ప్రణీత్ హనుమంతు అంశం మీద ఆమెను ప్రశ్నించగా చైల్డ్ అబ్యూజ్ ఎవరు చేసినా వాళ్ళని రోడ్డు మీద �
Yakshini Trailer Launched: ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “యక్షిణి” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ “యక్షిణి” సిరీస్ న�