Manchu Lakshmi : అమరావతిలో స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ..
- స్కూళ్లలో మౌళిక వసతుల ఏర్పాటు
- రీసెంట్ గా తెలంగాణలో ప్రోగ్రామ్
- ఆ స్టేట్స్ లో కూడా చేస్తున్నారంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా అమరావతిలో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలను కూడా ఆమె మీడియాతో పంచుకుంది. మేం మా సంస్థతో పాటు ఇంకొందరి సాయంతో ఈ కార్యక్రమం చేపట్టాం.
Read Also : Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
రీసెంట్ గా తెలంగాణలో పది స్కూళ్లను దత్తత తీసుకున్నా. ఇప్పుడు ఏపీలోని అమరావతిలో పది గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుంటున్నాం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టాం. ఇప్పుడు అమరావతికి రావడం సంతోషంగా ఉంది. స్కూళ్లలో ఏమేం కావాలో అవన్నీ మేం తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంటూ తెలిపింది మంచు లక్ష్మీ. రీసెంట్ గానే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు.
Read Also : Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?