Tractor: మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడిప్పుడే సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఆధునిక వ్యవసాయం వైపు మన రైతులు అడుగులు వేస్తున్నారు. దీంతో వ్యవసాయంలో ఇటీవల కాలంలో యంత్రపరికరాల వాడకం పెరిగింది. సన్నకారు రైతులు చాలా మంది ట్రాక్టర్లతో వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Mahindra Thar: దేశీయ కార్ మేకర్ దిగ్గజం మహీంద్రా తన థార్ మోడల్ పై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా థార్ ఒకటి. కంపెనీ థార్ 4X4 వెర్షన్పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. థార్(ఫోర్ వీల్ డ్రైవ్) పెట్రోల్, డిజిల్ వేరియంట్లపై దాదాపుగా రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం థార్ AX (O), LX వేరియంట్లలో లభిస్తోంది.
Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర, హీరో , మారుతి లాంటి దిగ్గజ కంపెనీలతోపాటు మొత్తం 45 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే…
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఈ ఏడాదిలో అతిపెద్ద లాంచ్లలో ఒకటిగా ఉంటుందనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు.. స్కార్పియో-ఎన్ లాంచ్ గురించి ఎప్పటి నుంచో అంతా ఎదురుచూస్తుండగా.. జూన్ 27వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. అంతేకాదు, మహీంద్రా స్కార్పియో ఎన్లోని ఇంటీరియర్ల డిజైన్, ఇతర వివరాలను కూడా వెల్లడించింది. Read Also: WPI inflation: రికార్డు సృష్టించిన ద్రవ్యోల్బణం.. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇంటీరియర్ వివరాలు, ఫీచర్ల విషయానికి వస్తే.. బ్రౌన్ మరియు బ్లాక్ కాంబినేషన్తో…
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్నది. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ పై దాదాపు రూ. 81,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోనస్తో దాదాపు రూ. 50 వేలు…
ఆనంద్ మహీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మట్టిలోని మాణిక్యాలను తన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తాజగా ఆనంద్ మహీంద్రా పంజాబ్ లోని అమృత్సర్లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెలల క్రితం అమృత్సర్లోని సుల్తాన్ గేట్ వద్ద ఓ చిన్న రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. అయితే, దాని యజమాని హఠాత్తుగా చనిపోవడంతో 17, 11 ఏళ్ల…
కేంద్రం ఈరోజు 2022-23 వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్పై ప్రముఖులు స్పందిస్తున్నారు. బడ్జెట్పై తాజాగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైందని అన్నారు. తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడం పట్ల ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. సంక్షిప్తత ఎల్లప్పుడూ ఒక సుగుణం. నిర్మలా సీతారామన్ అతి తక్కువ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైనదిగా మారవచ్చు అని పేర్కొన్నారు. Read: ఆమె…