Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఛార్జింగ్ సదుపాయాలు ఇండియా వ్యాప్తంగా విస్తరించపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే కాలంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాల కోసం దేశీయ ఆటోమేకర్ మహీంద్రా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-బీపి, స్టాటిక్, ఛార్జ్+జోన్ అనే మూడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. మహీంద్రా ఈవీ వినియోగదారుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Also Read
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
Read Also: Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
ఇటీవల తన మహీంద్ర తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్యూవీ 400ను తీసుకువచ్చింది. రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. గత నెలలో జియో బీపీ, రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని వేగం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా టాప్ ప్లేసులో ఉంది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. మహీంద్రా తన ఎక్స్యూవీ 400ని లాంచ్ చేసింది. ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీని అమ్ముతోంది. హ్యుందాయ్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!