Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఛార్జింగ్ సదుపాయాలు ఇండియా వ్యాప్తంగా విస్తరించపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే కాలంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాల కోసం దేశీయ ఆటోమేకర్ మహీంద్రా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-బీపి, స్టాటిక్, ఛార్జ్+జోన్ అనే మూడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. మహీంద్రా ఈవీ వినియోగదారుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Read Also: Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
ఇటీవల తన మహీంద్ర తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్యూవీ 400ను తీసుకువచ్చింది. రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. గత నెలలో జియో బీపీ, రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని వేగం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా టాప్ ప్లేసులో ఉంది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. మహీంద్రా తన ఎక్స్యూవీ 400ని లాంచ్ చేసింది. ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీని అమ్ముతోంది. హ్యుందాయ్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!