మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘సర్కారువారి పాట’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యాసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. వేలాదిమంది అభిమానుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా మొదలయ్యింది.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు అత్యంత ఘనంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతుంది. దీంతో…
ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారువారి మ్యానియానే కనిపిస్తోంది. ఇంకో వారంలో మహేష్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఇప్పటినుంచే మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నన్ ఇచ్చింది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్,…
సూపర్స్టార్ మహేష్బాబు నటించిన కొత్త చిత్రం సర్కారు వారిపాట. ఈ నెల 12 ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు…
‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మెంటల్ మాస్ స్వాగ్ అని ఏ ముహూర్తాన మేకర్స్ అన్నారో కానీ.. ఆ స్వాగ్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే వెంటేజ్ లుక్ లో మహేష్ లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ట్రైలర్ లో మహేష్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో మాస్ సాంగ్ ఉందని, మహేష్ ఊర మాస్ డ్తెప్స్ తో అలరిస్తాడని చెప్పడంతో దేవుడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కు దగ్గరపడుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ దగ్గరనుంచి సాంగ్స్, ట్రైలర్ వరకు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మహేష్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇక ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు ను చూడగానే.. అందదు అనుకొనే ఒక మాట .. హాలీవుడ్ హీరోలా ఉన్నాడురా అని. ఇక అమ్మాయిల మనసును కొల్లగొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సర్కారువారి పాట ట్రైలర్ లో చెప్పినట్లు ‘మీకు అప్పుడే పెళ్లి ఏంటి అండి .. ఇంకా చిన్న పిల్లాడు అయితే..’ నిజం చెప్పాలంటే మహేష్ ఛార్మింగ్ లుక్ చూస్తే ఎవ్వరికైనా…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా ఎలా తీసినా ప్రమోషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కా. అందుకోసమే మేకర్స్.. తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెద్ద పెద్ద స్టార్ లను గెస్టులుగా పిలుస్తారు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం వారి సపోర్ట్ ను ఆ సినిమాకు అందిస్తారు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే తాజాగా ‘సర్కారు వారి పాట’…