సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం…
ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి మినిమమ్ ఆరు నెలలు పడుతుంది. ఇక పెద్ద సినిమా అయితే ఏడాది.. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అన్నిరోజులు చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు వారిలో వారికి చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే. ఆ గొడవలు కొన్నిసార్లు బయటికి వస్తాయి.. మరికొన్ని రావు. హీరో హీరోయిన్ల మధ్య గొడవ, డైరెక్టర్, హీరోకి మధ్య గొడవ, నిర్మాతకు డైరెక్టర్ కు మధ్య గొడవ అని చాలా సార్లు వింటూనే…
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోను సంచలనాలు సృష్టించింది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గింది. దాంతో ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ టైం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడైతే ఈ…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మరో పది రోజులకు జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అలా వచ్చీ రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ అభిమానులను అలరించడం ఆరంభించింది. ఈ ట్రైలర్ మహేశ్ బాబు డిఫరెంట్ విజువల్స్ తో “యూ కెన్ స్టీల్ మై లవ్… నా ప్రేమను దొంగలించగలవు…”…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు సర్కారువారి పాట ట్రైలర్ రిలీజ్ అవుతుందా..? వింటేజ్ మహేష్ ను ఎప్పుడు చూడాలా అని వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ పండగను తెచ్చిపెట్టింది. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూ ఇస్తున్న విషయం తెల్సిందే. మరో పక్క సోషల్ మీడియా లో కూడా జోరు పెంచిన మేకర్స్ ట్రైలర్ డేట్ …
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది. ఇక సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేసేముందు మహేష్ ఫ్యామిలీ తో కలిసి చిన్నపాటి వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితార, గౌతమ్లతో కలిసి ప్యారిస్లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ ట్రిప్ కు…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా? పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. SVP అనేది యాక్షన్, మాస్ సినిమా. ఇది గీత గోవిందం, పోకిరి కలయిక. ఈ చిత్రంలో…