J. P. Nadda: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్ర త్రయం రంగంలోకి దిగనుంది. వరుస పర్యటనలతో ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు.
రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు మారడం ఆనవాయితీ అని అన్నారు.
Mahabubabad Stone Crusher Bomb Blast: మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్కు పక్కనే ఉన్న గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. బాంబు పేలుళ్లకు భయంతో జనాలు ఇల్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆపై అదే రాత్రి స్టోన్ క్రషర్ వద్ద గ్రామస్తుల ఆందోళనకు దిగారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం క్రషర్ స్టోన్ ఉందని యాజమాన్యం చెబుతోంది. గూడూరు మండలం పొనుగోడు గ్రామ…
Mahabubabad: కాలం మారుతున్న.. కొందరి మూర్ఖత్వం మాత్రం మారడం లేదు. కొడుకు పుడితే ప్లస్సు, కూతురు పుడితే మైనెస్ అనే లెక్కల్లో ఉన్నారు. ఇంటి పేరు కొడుకు వల్లే నిలబడుతుందని. కూతురు వంశాన్ని పెంచలేదనే భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలను చేపట్టినా కొందరి మనుషుల మనస్తత్వాన్ని మార్చలేకపోతుంది. నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి కన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే చాలు కనికరంలేకుండా చంపేసాతున్నారు. లేదా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే…
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు.
పెళ్ళికి నిరాకరించడంతో ఆదివారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలి ఆందోళనతో ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియుడు ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
వరదల వల్ల నష్టపోయిన జిల్లాకు సీఎం కేసీఆర్ వెంటనే పునర్నిర్మాణ పనులకు 500 కోట్ల రూపాయలను కేటాయించారు అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు అని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.