ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
భార్య భర్తల మధ్య గొడవలు రావడం కామన్.. కానీ కట్నం కోసం వేదిస్తూ హింసిస్తు భార్యకు బ్రతికి ఉండగానే నరకం చూపిస్తే ఆ ఇల్లాలు ఎలా తట్టుకుంటుంది.. ఇటీవల వరకట్నం వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. అడిగినంత కట్నం తీసుకురాలేదని ఓ భర్త భార్యను అతి దారుణంగా చంపిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.. తాడుతో కట్టి బావిలోకి తోసేసి చంపేసాడు. తను చేసిన అరాచకాన్ని వీడియో తీసి…
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం నాడు 45 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం గొడవపడి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
మధ్యప్రదేశ్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లను మధ్యప్రదేశ్లో అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియాగా గుర్తించబడ్డారు.
MadhyaPradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కూతురు స్నానం చేస్తుండగా.. పొరుగున ఉంటున్న సబ్ ఇన్స్పెక్టర్ కొడుకు వీడియో షూట్ చేశాడు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు దానిని భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తిపై మూత్ర విసర్జన చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత.. రాష్ట్రంలోని సెహోర్ జిల్లాలో ఒక మహిళ తన భర్తపై ఆరోపణలు చేసిన మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈరోజుల్లో అప్పులకు డబ్బులు ఇస్తే ఇక ప్రాణాలను వదిలేసుకున్నట్లే.. ఇటీవల చాలా ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. మేనల్లుడు కదా అని అప్పు ఇస్తే మేనమామ ను అతి కిరాతకంగా చంపిన ఘటన వెలుగు చూసింది..దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో పాతిపెట్టాడు..ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వాప్తంగా కలకరం రేకెత్తించింది.. వివరాల్లోకి వెళితే.. మెడికల్ రిప్రజెంటేటివ్ గా…