మా ఎన్నికలు చాలా నిజాయితీగా నిర్వహించాం అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. సీసీ ఫుటేజ్ కావాలని అడిగారు.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తాం. సీసీ ఫుటేజ్ చాలా మంది అడిగారు. ఇవ్వడం మొదలు పెడితే ఎంతమందికి ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఇక ఎన్నికల పోలింగ్ ఫలితాల పై లిఖితపూర్వక ఫిర్యాదులు మాకు అందలేదు అని చెప్పిన ప్రకాష్ రాజ్, మంచి విష్ణు ఆమోదంతోనే తర్వాత రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఇక తాను…