Home
Latest Telugu News
Latest Telugu News News
-
Bhartruhari Mahtab: లోక్సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్
పద్దెనిమిదవ లోక్సభలో ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. -
Invest in stock: స్టాక్ మార్కెట్లో మంచి షేర్ ని సెలెక్ట్ చేసుకోండిలా..లాభాలే లాభాలు..!
చాలా మందికి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కాని ఎలాంటి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏమౌతుందో అని జంకుతుంటారు. -
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
EVM: తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లోని 8 లోక్సభ స్థానాలకు చెందిన ఈవీఎంల తనిఖీ.. ఎందుకో తెలుసా?
లోక్సభ ఎన్నికల సందర్భంగా 6 రాష్ట్రాల్లోని 8 స్థానాల్లో ఈవీఎంలు చెడిపోయాయని ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. -
Mumbai: ఆఫిస్ కి ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా..ఐదు సార్లు పెనాల్టీ కట్టిన కంపెనీ వ్యవస్థాపకుడు
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు. -
Haryana: ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్ కి వినతి పత్రం
హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది. -
Health Tips: ఎక్కువ సేపు మూత్రం ఆపుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసా?
ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. -
Rahul Gandhi: “పీఎం మోడీ పేపర్ లీకేజీని ఆపలేకపోయారు”.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
న్యాయమైన విద్యావ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. -
Viral Video : రైలులో మట్టి నింపిన నకిలీ పవర్ బ్యాంక్ల విక్రయం..వీడియో వైరల్
రైలులో ప్రజలు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు తినుబండారాలు, నీళ్లు, ఇయర్ఫోన్లతో సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అమ్ముతుంటారు -
UGC-NET: యూజీసీ-నెట్ పునఃపరీక్షపై కేంద్ర విద్యాశాఖ కీలక సమాచారం..
యూజీసీ-నెట్ 2024 పరీక్ష రద్దు చేయబడింది. ఈ పరీక్ష రద్దుపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించిందని తెలిసిందే. READ MORE: Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి,…
తాజావార్తలు
-
Putin: పుతిన్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన
-
Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
-
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. భావోద్వేగానికి గురైన ఇండియన్ ప్లేయర్..
-
Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?