Haryana: ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్ కి వినతి పత్రం
- నేడు గవర్నర్ ని కలిసిన కాంగ్రెస్ బృందం
- కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్ విలేకర్ల సమావేశం
- గతంలో బలపరీక్ష డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవడం గమనార్హం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో ప్రతిపక్ష నేత భూపేంద్ర హుడా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో బీబీ బాత్రా, అఫ్తాబ్ అహ్మద్, గీతా భుక్కల్ ఉన్నారు.
READ MORE: Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించిన ఇండియా..
Also Read
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ నుంచి కాంగ్రెస్ బృందంతో బయలుదేరిన భూపేంద్ర హుడా.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని హుడా గవర్నర్ను డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్తో కలిసి హుడా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తారని, అందులో గవర్నర్తో ఏం చర్చించారో హుడా చెప్పనున్నారు. గతంలో కాంగ్రెస్ బలపరీక్ష డిమాండ్ చేయగా.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవడం గమనార్హం. వాస్తవానికి, బీజేపీతో పోలిస్తే ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా హర్యానా కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు బలపరీక్షకు బదులు అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి కాంగ్రెస్ను వీడిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 28కి తగ్గిందని తెలిసిందే. గతంలో వరుణ్ చౌదరి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ముల్లానా అసెంబ్లీకి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!