Mumbai: ఆఫిస్ కి ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా..ఐదు సార్లు పెనాల్టీ కట్టిన కంపెనీ వ్యవస్థాపకుడు
- ఉద్యోగులు 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని నియమం
- వారం రోజుల్లో అయిదు సార్లు లేట్ గా వచ్చిన వ్యవస్థాపకుడు
- తన అనుభవాన్ని ఎక్స్ లో పంచుకున్న సీఈవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైకి చెందిన బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ వ్యవస్థాపకుడు శల్ షా ఇటీవల ఉద్యోగుల్లో క్రమశిక్షణ, ఉత్పాదకతను పెంపొందించేందుకు కఠినమైన నియమాన్ని ప్రవేశపెట్టారు. షా తన సిబ్బందిని ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకోవడం తప్పనిసరి చేశారు. ఎవరైనా ఆలస్యంగా వస్తే.. రూ.200 జరిమానా విధించారు. దురదృష్టవశాత్తూ కొత్త నియమంతో ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. వారంలోపు కౌశల్ కార్యాలయానికి అయిదు సార్లు ఆలస్యంగా వచ్చారు. దీంతో నియమం పెట్టిన వ్యక్తే రూ. 1,000 చెల్లించాల్సి వచ్చింది.
READ MORE: Mushrooms Benefits : పుట్టగొడుగులను మహిళలు ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా , సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ “ఎక్స్”లో తాను చెల్లించిన నగదుకు సంబంధించి స్ర్కీన్ షార్టు పోస్టు చేశారు. “కార్యాలయంలో ఉత్పాదకతను పెంచడానికి.. ప్రతి ఒక్కరూ ఉదయం 9:30 గంటలకు ఆఫీసులో ఉండాలని నేను కఠినమైన నియమం పెట్టాను. ఇంతకుముందు మేము 10-11 గంటలకు వచ్చేవాళ్లం. ఆలస్యంగా వచ్చిన వాళ్లు రూ. 200 జరిమానాగా చెల్లిస్తారు. ఇది నేను 5వ సారి చెల్లిస్తున్నాను.” అని రాసుకొచ్చారు. కాగా చాలా మంది నెటిజన్లు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ ఖాతా ఎవరిదని వ్యాఖ్యానించారు. జరిమానాలను వసూలు చేయడానికి తాను ప్రత్యేక UPI లైట్ ఖాతాను సృష్టించినట్లు షా తెలిపారు. జరిమానా ద్వారా వచ్చిన డబ్బును పూర్తిగా జట్టు కార్యకలాపాలు, డైనింగ్, ఇతర టీమ్ ఈవెంట్ల వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు వ్యవస్థాపకుడు పేర్కొన్నారు.
Last week,
To increase the productivity in office,
I made a strict rule for everyone to be in the office by 9:30 am (earlier we used to come by 10-11)
and if we‘re late, we pay Rs.200 as penalty.
This is me paying it for the 5th time🫠 pic.twitter.com/4qYi6kTP17
— Kaushal (@_kaushalshah) June 19, 2024
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!