కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు తీరుస్తూ వస్తుంది.. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్. చెప్పింది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించింది. ఈ రిక్రూట్మెంట్లో పేర్కొన్న ఖాళీలు, అర్హతలు…
ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇటీవల ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేనేజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జులై 15లోగా అప్లై…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. హైదరాబాద్ కంచన్బాగ్లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ శిక్షణకు అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తోంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు..ఇప్పటికే ఖాళీలు ఉన్న ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు..న్యూఢిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్,డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 553 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్…
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ ప్రజల అభివృద్ధికి ముందు ఉంటుంది తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ సంస్థ డీఆర్డీఓలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జూలై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.…
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా పోస్టల్ లో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యింది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల…
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఈ మధ్య వరుస నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈపీఎఫ్ రిక్రూట్మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 06లో జాబ్స్ ఉన్నట్లు ప్రకటించింది.. ఎంపికైన…
నిరుద్యోగుల కు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీల కు దరఖాస్తులు కోరుతుంది.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 సంవత్సరాని కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న PGCIL రీజియన్ల లో 1045 అప్రెంటిస్ ఖాళీల ను భర్తీ చేయనరుంది.. అర్హత…