టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమయ్యాడు.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్నంత హిట్ ను అందుకోకపోయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. కాగా,నెక్స్ట్ సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని.. స్క్రిప్ట్ సెలక్షన్స్ లో కొంచెం లేటు చేశారు. రెండేళ్ల తరువాత ఆశిష్ తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.. ఈక్రమంలోనే…
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం రాత్రి సాయిబాలాజీ ఆగ్రో రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 69,394 బస్తాల వరి ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.5.90 కోట్లుగా అంచనా వేశారు. 2022-2023 రబీ సీజన్లో 38,265 బస్తాలకు గాను 2,174 బస్తాలను మిల్లింగ్కు కేటాయించగా, 42,301 బస్తాలకు 42,302 బస్తాలకు గాను కేవలం 122 బస్తాలు ఇచ్చామని విజిలెన్స్ జిల్లా…
ఈరోజుల్లో ఇంట్లో స్నాక్స్ చేసుకోవడానికి టైం లేక అందరూ బయట షాపుల్లో దొరికే వాటిని కొంటుంటారు.. ఈ మధ్య ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టం..సొంత బ్రాండ్ల తయారీలోనూ తమదైన మార్క్ను చూపుతున్నారు కొందరు కేటుగాళ్లు.. కళ్ళను కూడా మోసం చేసే విధంగా అందంగా ఫ్యాకింగ్ చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలుకు నకిలీ కలిపి మార్కెట్లో.. విక్రయిస్తున్నారు కల్తీగాళ్లు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ చూసిన అదే…
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు.…
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా…
గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు.
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన స్టార్ హీరోగా అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. మామూలు హీరో నుంచి 100 కోట్ల కలెక్షన్స్ అందుకొనే స్థాయికి నాని ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.. ఇటీవల నాని పుట్టినరోజు సందర్బంగా ఆయన…
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది..అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ విడుదలకు రెడీ అవుతుంది.. మన దేశ సంగీత చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలకు లిఖించుకున్న ప్రముఖ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. ‘చమ్కీలా’ పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తెరకెక్కింది..…
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి.. గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు.. ఇక దేవర మూవీకి ఉన్న హైప్…
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉంటారు.. దిల్ రాజు కూడా గతంలో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న అంజలి గీతాంజలి సినిమాలో నటించారు.. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…