Home
Latest News
Latest News News
-
అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోంది : అంబటి రాంబాబు
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతీ జిల్లాకు ఎయిర్ పోర్టుకి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్దిని చూసి టీడీపీ సహించలేకపోతోందని ఆయన అన్నారు. పెన్షన్ 2500 రూపాయిలకి పెంచితే బావురమని చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజనిర్దారణ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడారన్నారు. గుడివాడపై ప్రేమా లేక మంత్రికొడాలి నానిపై కక్షా.. కోడిపందాలు,… -
నే సచ్చిపోతా అనుమతివ్వండి.. కేసీఆర్, కేటీఆర్ లకు పదో తరగతి విద్యార్థి విజ్ఞప్తి
కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత… -
తప్పిపోయిన మిరామ్ టారోన్ ఆచూకీ దొరికింది..
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ దాటి అదృశ్యమైన భారతీయ బాలుడి ఆచూకీ లభించిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ) ఆదివారం తెలిపింది. భారత సైన్యంతో కమ్యూనికేషన్లో, చైనీస్ పీఎల్ ఏ తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిందని మరియు సరైన లాంఛనాల తర్వాత తిరిగి పంపబడుతుందని పేర్కొంది. భారత సైన్యం చైనీస్ వాదనను ధృవీకరిస్తోంది మరియు తప్పిపోయినట్లు నివేదించబడిన బాలుడు ఒకడేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిపోయిన బాలుడిని మిరామ్ టారోన్గా గుర్తించి, ఏర్పాటు… -
బ్యూటిఫుల్ లేడీ, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి హృదయావిష్కరణ! సూటిగా… సుత్తి లేకుండా!!
ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లోని లేటెస్ట్ ప్రోగ్రామ్ ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారికతో మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వ్యూవర్స్ నుండి ‘వావ్’ అంటూ అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్.. ఇంతలోనే నెక్స్ట్ ఎపిసోడ్ పోస్టింగ్ టైమ్ వచ్చేసింది! సో… ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ దివిని వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చింది ఆషూ రెడ్డి. విశేషం ఏమంటే… దాదాపు… -
మంత్రి నిర్మల సీతారామన్ కి మంత్రి కేటీఆర్ లేఖలు
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో… -
సీసీ కెమెరాలో చిక్కిన హత్య దృశ్యాలు.. చూస్తే షాకే ..
మిత్రుల మద్య పాత విభేదలతో మాట్లాడుతున్నట్టే నటించి ఓక్క సారిగా కత్తి తో పోడిచి..అతను కాపాడండి ఆర్ధనదలు చేస్తుంటే…కత్తుల పట్టుకోని నడి రోడ్డు పై నృత్యలు చేశారు.. పోడిచి దర్జగా రోడ్డు పై కూర్చోని కత్తుల తీప్పుతు ఏంజాయ్ చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లో జరిగిన హత్యయత్నం కేసులో సీసీ వీడియోలు చుస్తే షాక్ అవ్వాల్సిందే.. బేగంపేట రసూల్ పుర కు చేందిన ప్రదీప్, మునీర్ పాత మిత్రులు.. ఇద్దరి మధ్న గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా… -
టైప్ 2 డయాబెటిస్ ను ఇలా అదుపు చేయండి..
క్రమం తప్పకుండా నడవడం 70, 80 ఏళ్ల వారిలో టైప్ 2 డయాబెటిస్ను నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ‘డయాబెటిస్ కేర్ జర్నల్’లో ప్రచురించబడింది. “మా అధ్యయనం నుండి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రోజుకు ప్రతి 1,000 అడుగులు నడవడం వల్ల ఫలితాలు ఈ జనాభాలో 6 శాతం తక్కువ మధుమేహ ప్రమాదాన్ని చూపించాయి. దీనర్థం ఏమిటంటే, సగటు వృద్ధులు ప్రతిరోజూ 2,000 అడుగులు వేస్తే, వారు ఇప్పటికే… -
టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల తేదీని పొడిగించిన TOSS
ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు,… -
పైశాచికత్వం.. ఆస్తులకోసం వివస్త్రను చేసి నిర్బంధం..
ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు.… -
సమావేశమైన ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ
ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీ…
తాజావార్తలు
-
Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే
-
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!
-
Bishnoi Gang: క్రికెట్లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంట్రీ.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిక్సింగ్లో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!