రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ మాములుగా లేవని తెలుస్తుంది.. ఈ కొత్త హ్యాండ్సెట్ను కంపెనీ సి-సిరీస్ కింద మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ వియత్నాంలో విడుదల చేసింది.. ఇక అతి త్వరలోనే భారత్ మార్కెట్ లో విడుదల చెయ్యనున్నారు.. మరి ఫీచర్స్, ధర ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ బ్రైట్నెస్ సపోర్ట్తో 6.67 అంగుళాల డిస్ప్లే ను…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. మొన్న వచ్చిన రెనో 11 సిరీస్లో భాగంగా రెండు ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. ఒప్పో K11 5జీ.. ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 8GB RAM మరియు 128GB స్టోరేజ్తో Oppo K11 5G వచ్చింది. ఇందులో MediaTek డైమెన్సిటీ…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. రెనో 11 సిరీస్లో భాగంగా రెండు ఫోన్లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్లో రెండు ఫోన్ను లాంచ్ చేయనున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ చిప్సెట్ ప్రాసెస్ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్లో తీసుకురానున్నారు.. ఈ ఫోన్ల…
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ కంపెనీ సామ్సంగ్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది.. సామ్సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ను తీసుకురానున్నారు. ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ…
ఈ ఫెస్టివల్ ను మరింత ఆనందంగా జరుపుకోవడానికి కొన్ని ప్రముఖ మొబైల్స్ కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా శాంసంగ్ కంపెనీ కొత్త ట్యాబ్లెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. టెక్ దిగ్గజం శామ్సంగ్ తన సరికొత్త గెలాక్సీ ట్యాబ్ ఏ9 మరియు గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ లను మన దేశంలో ఆవిష్కరించింది. ఈ రెండు టాబ్లెట్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం…
ప్రముఖ చైనా కంపెనీ రెడ్ మీ ఇప్పుడు నోట్ 13ప్రో సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. రెడ్మి నోట్ 13 ప్రో సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది.. రెడ్మి నోట్ 13 ప్రో, రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ గత ఏడాదిలో రెడ్మి నోట్ 12 ప్రో, రెడ్మి నోట్ 12 ప్రో+ కి అప్గ్రేడ్గా ఉంటాయి. రాబోయే స్మార్ట్ఫోన్లు 200MP బ్యాక్ కెమెరా యూనిట్లను…
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం రోజూ రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కంపెనీలు కూడా పోటి పడుతూ అదిరిపోయే ఫీచర్ల తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. వాటి ఫీచర్స్ ను బట్టి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగాన ఉంటుంది.. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ క్రమంలో ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల…