ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది.. మొత్తం వివరాలు..…
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. పండుగల కు భారీ ఆఫర్ లను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు.. ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెబుతుంది.. తాజాగా ఢిల్లీ పోలీస్ విభాగంలో 7547 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC). దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.. వచ్చే నెల 4 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు..…
SBI Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రభుత్వ బ్యాంకు 6160 ఖాళీల కోసం నియామకం చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 21 వరకు సమయం ఉంది, ఇది తాత్కాలికంగా అక్టోబర్ లేదా నవంబర్ 2023లో నిర్వహించబడుతుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్ట్ 1, 2023 నాటికి కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖ లో ఉన్న పలు పోస్టుల కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా…
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను నిరుద్యోగులకు చెబుతుంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీల ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.. ఇక ఉద్యోగాలకు సంబంందించిన పూర్తి వివరాలు.. అప్రెంటీస్, అకౌంట్స్…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ indiaseeds.com సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి…
ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ స్పెస్ సెంటర్ ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది.. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ను వచ్చే నెలలో నిర్వహించనున్నారు.. ఉద్యోగం వివరాలు :…
చాలా మంది దేశం పై భక్తితో ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటారు.. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో 41000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.. తాజాగా మిలిటరీ మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..వివిధ పోస్టుల్లో 41822 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్లో ఖాళీగా ఉన్న సీట్లలో రిక్రూట్మెంట్…