ISRO Jobs: డిగ్రీ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు..జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ స్పెస్ సెంటర్ ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది.. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ను వచ్చే నెలలో నిర్వహించనున్నారు..
ఉద్యోగం వివరాలు :
Also Read
- IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
- RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లకు ఎంపికయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన అన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా సీనియర్ ఎంప్లాయిస్కు ప్రతిరోజు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందించాలి. ఫోన్ కాల్స్కు ఆన్సర్ చేయడం, అపాయింట్మెంట్స్ షెడ్యూలింగ్, వర్క్ షెడ్యూల్ను ఆర్గనైజ్ చేయాలి. ఉన్నతాధికారులు అప్పగించిన వాటిని వెంటనే పూర్తి చెయ్యాలి..
వేతనం :
ఈ పోస్ట్కు ఎంపికయ్యే వారికి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి 3.50 లక్షల మధ్య ఉంటుంది. వార్షిక ప్యాకేజీలో బేసిక్ వేతనంతో పాటు కొన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. ప్రధానంగా డియర్నెస్ అలవెన్స్, హౌస్రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కలిసి ఉంటాయి. న్యూ పెన్షన్ స్కీమ్, అభ్యర్థి అతనిపై ఆధారపడిన వారికి మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటిన్, క్వార్టర్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ అలవెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్డ్ వంటి సౌకర్యాలు ఉంటాయి..
గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 154 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 డిసెంబర్ 20న ప్రారంభించింది. ఈ గడువు 2023 జనవరి 16న ముగిసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాయి. ఆన్లైన్ రాత పరీక్ష వచ్చే నెల సెప్టెంబర్ 24న జరగనుంది. ఇందుకోసం అడ్మిట్ కార్డ్లను త్వరలో జారీ చేస్తారు. అభ్యర్థులు ఇండియాలోనే ఉన్న ప్రతి సెంటర్ లో పనిచేయాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!